అస్సాంలో శ్రీవారి ఆలయ నిర్మాణం - 25 ఎకరాల భూమి కేటాయిస్తూ ఆదేశాలు
గువాహటిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అస్సాం ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయింపులు చేసింది. అస్సాం, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సంప్రదింపుల అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది.