ఆస్తి పన్ను చెల్లింపుపై నేటి వరకే రాయితీ

జీవీఎంసీ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బకాయిలపై వడ్డీ మాఫీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుపై రాయితీ పొందడానికి గురువారం ఆఖరు రోజని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. జీవీఎంసీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను, కొళాయి చార్జీల కింద రూ.620 కోట్లు వసూలు చేశామన్నారు.

ఆస్తి పన్ను చెల్లింపుపై  నేటి వరకే రాయితీ
జీవీఎంసీ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బకాయిలపై వడ్డీ మాఫీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుపై రాయితీ పొందడానికి గురువారం ఆఖరు రోజని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. జీవీఎంసీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను, కొళాయి చార్జీల కింద రూ.620 కోట్లు వసూలు చేశామన్నారు.