జనాభా లెక్కలు అంటే ఏంటి? దేశంలో తొలిసారి ఎప్పుడు చేపట్టారు? జన గణన వల్ల లాభాలేంటి?

దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. మొదటిసారి అధికారికంగా 1881లో చేపట్టగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సార్లు జనగణన జరిగింది. అయితే, కోవిడ్-19 కారణంగా 2021లో జనాభా లెక్కలు జరగలేదు. వాస్తవానికి దేశంలో జనాభా లెక్కలకు చారిత్రక నేపథ్యం ఉంది. కౌటిల్యుడు అంటే చాణక్యుడు రాసిన రాజనీతి గ్రంథం అర్థశాస్త్రంలోనూ జనాభా లెక్కల గురించి ప్రస్తావన ఉంది. ఇక, మొఘల్ చక్రవర్తి అక్బర్ హయాంలోనే ఈ ప్రక్రియ జరగడం గమనార్హం.

జనాభా లెక్కలు అంటే ఏంటి? దేశంలో తొలిసారి ఎప్పుడు చేపట్టారు? జన గణన వల్ల లాభాలేంటి?
దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. మొదటిసారి అధికారికంగా 1881లో చేపట్టగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సార్లు జనగణన జరిగింది. అయితే, కోవిడ్-19 కారణంగా 2021లో జనాభా లెక్కలు జరగలేదు. వాస్తవానికి దేశంలో జనాభా లెక్కలకు చారిత్రక నేపథ్యం ఉంది. కౌటిల్యుడు అంటే చాణక్యుడు రాసిన రాజనీతి గ్రంథం అర్థశాస్త్రంలోనూ జనాభా లెక్కల గురించి ప్రస్తావన ఉంది. ఇక, మొఘల్ చక్రవర్తి అక్బర్ హయాంలోనే ఈ ప్రక్రియ జరగడం గమనార్హం.