ఈఎస్ఐ హాస్పిటల్స్ ను క్రమబద్ధీకరిస్తం..కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తాం..మంత్రి వివేక్ వెంకటస్వామి

రామచంద్రాపురం, వెలుగు: పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్​ వెంకటస్వామి చెప్పారు.

ఈఎస్ఐ హాస్పిటల్స్ ను క్రమబద్ధీకరిస్తం..కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తాం..మంత్రి వివేక్ వెంకటస్వామి
రామచంద్రాపురం, వెలుగు: పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్​ వెంకటస్వామి చెప్పారు.