ఎన్ని కట్టుకథలు చెప్పినా ప్రజలు మాకే పట్టం కట్టారు: భట్టి విక్రమార్క..

కాంగ్రెస్ ఇచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విశ్వసించి రాష్ట్ర ప్రజలు గెలిపించారన్నారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ప్రతిపక్ష పార్టీలు గాలి కబుర్లు, కట్టు కథలు ఎన్ని చెప్పినా ప్రజలు తమవైపే నిలిచారన్నారు.

ఎన్ని కట్టుకథలు చెప్పినా ప్రజలు మాకే పట్టం కట్టారు: భట్టి విక్రమార్క..
కాంగ్రెస్ ఇచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విశ్వసించి రాష్ట్ర ప్రజలు గెలిపించారన్నారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ప్రతిపక్ష పార్టీలు గాలి కబుర్లు, కట్టు కథలు ఎన్ని చెప్పినా ప్రజలు తమవైపే నిలిచారన్నారు.