ఎస్ఈసీ రాణి కుముదినితో సీఈవో సుదర్శన్ రెడ్డి భేటీ.. 100 శాతం వెబ్ కాస్టింగ్‌ అమలుపై చర్చ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోన్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈవో రాణి కుముదనితో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు.

ఎస్ఈసీ రాణి కుముదినితో సీఈవో సుదర్శన్ రెడ్డి భేటీ.. 100 శాతం వెబ్ కాస్టింగ్‌ అమలుపై చర్చ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోన్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈవో రాణి కుముదనితో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు.