ఇండియా మ్యాప్‌పై అమెరికా యూటర్న్.. ఆ పోస్ట్ డిలీట్!

దాదాపు ఏడాది పాటు సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం భారత్, అమెరికాల మధ్య ఎట్టకేలకు వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అనంతరం భారత వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై ఇరు దేశాలూ ఫ్రేమ్ వర్క్‌ను ప్రకటించారు. అయితే, ఫిబ్రవరి 7న అమెరికా షేర్ చేసిన ఇండియా మ్యాప్ తీవ్ర చర్చకు తెరతీసింది. ఇది గతానికి భిన్నంగా ఉండటమే అందుకు కారణం.

ఇండియా మ్యాప్‌పై అమెరికా యూటర్న్.. ఆ పోస్ట్ డిలీట్!
దాదాపు ఏడాది పాటు సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం భారత్, అమెరికాల మధ్య ఎట్టకేలకు వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అనంతరం భారత వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై ఇరు దేశాలూ ఫ్రేమ్ వర్క్‌ను ప్రకటించారు. అయితే, ఫిబ్రవరి 7న అమెరికా షేర్ చేసిన ఇండియా మ్యాప్ తీవ్ర చర్చకు తెరతీసింది. ఇది గతానికి భిన్నంగా ఉండటమే అందుకు కారణం.