ఏపీ రాజధాని ఎప్పటికీ అమరావతే: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
అమరావతే రాజధాని అని గతంలో జగన్తో సహా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి రాగానే జగన్ మాట మార్చి మూడు రాజధానులు అన్నారని మండిపడ్డారు.