ఏపీ స్వర్ణ కార్యాలయాలకు ప్రత్యేక పర్యవేక్షకులు.. 19 జిల్లాలకు అధికారుల నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 19 జిల్లాలకు స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల పర్యవేక్షణ అధికారులను నియమించింది. సచివాలయ సేవల పారదర్శకత, వేగం పెంచడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశం.

ఏపీ స్వర్ణ కార్యాలయాలకు ప్రత్యేక పర్యవేక్షకులు.. 19 జిల్లాలకు అధికారుల నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 19 జిల్లాలకు స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల పర్యవేక్షణ అధికారులను నియమించింది. సచివాలయ సేవల పారదర్శకత, వేగం పెంచడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశం.