ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది బాలాజీ మెడమల్లి నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి
ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది బాలాజీ మెడమల్లి నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.