కేంద్రం దొంగచాటుగా ధరలు పెంచుతోంది : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కేంద్రం దొంగచాటుగా ధరలు పెంచుతోంది : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కేంద్ర ప్రభుత్వం దొంగచాటుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం రఘునాథపాలెం రైతు వేదికలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వం దొంగచాటుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం రఘునాథపాలెం రైతు వేదికలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి హాజరయ్యారు.