క్రైమ్‌లో బీహార్, ఉత్తరప్రదేశ్‌లాగా తెలంగాణ తయారైంది: కేటీఆర్

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా పట్టుతప్పాయని, రాష్ట్రం బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగా మారిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

క్రైమ్‌లో బీహార్, ఉత్తరప్రదేశ్‌లాగా తెలంగాణ తయారైంది: కేటీఆర్
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా పట్టుతప్పాయని, రాష్ట్రం బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగా మారిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.