కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచుదాం

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టేలా సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాయాలన్నారు.

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచుదాం
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టేలా సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాయాలన్నారు.