గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర మధ్య ప్రత్యేక రైళ్లు.. వయా ఆంధ్రప్రదేశ్.. స్టాప్స్ ఇవి!

ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా గుజరాత్-తమిళనాడు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ స్పెషట్ రైళ్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా నడుస్తాయి.

గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర మధ్య ప్రత్యేక రైళ్లు.. వయా ఆంధ్రప్రదేశ్.. స్టాప్స్ ఇవి!
ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా గుజరాత్-తమిళనాడు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ స్పెషట్ రైళ్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా నడుస్తాయి.