డీఎస్సీ 2008 కాంట్రాక్టు టీచర్లను రెన్యువల్ చేయాలి

రాష్ట్రంలో డీఎస్సీ 2008 ద్వారా నియమితులైన కాంట్రాక్టు టీచర్లను రీఎంగేజ్ చేయాలని ప్రభుత్వాన్ని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, సుంకరి బిక్షంగౌడ్ కోరారు.

డీఎస్సీ 2008 కాంట్రాక్టు టీచర్లను రెన్యువల్ చేయాలి
రాష్ట్రంలో డీఎస్సీ 2008 ద్వారా నియమితులైన కాంట్రాక్టు టీచర్లను రీఎంగేజ్ చేయాలని ప్రభుత్వాన్ని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, సుంకరి బిక్షంగౌడ్ కోరారు.