డొనేషన్ స్కీంలో మార్పులు.. సామాన్య భక్తులకే ప్రాధాన్యం.. టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

డొనేషన్ స్కీంలో మార్పులు.. సామాన్య భక్తులకే ప్రాధాన్యం.. టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.