రాజకీయం పక్కనపెట్టి నీటి కష్టాలు తీర్చండి.. ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఫైర్

కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని తోడితేనే రాష్ట్రంలో రైతాంగానికి, ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

రాజకీయం పక్కనపెట్టి నీటి కష్టాలు తీర్చండి.. ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఫైర్
కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని తోడితేనే రాష్ట్రంలో రైతాంగానికి, ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.