తిరుపతిలో కోర్టు భవన సముదాయానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ సూర్యకాంత్ .. ఏపీలోని విజనరీ ప్రభుత్వం రాబోయే వంద సంవత్సరాలకు అవసరమైన విధంగా కోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు.
తిరుపతిలో కోర్టు భవన సముదాయానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ సూర్యకాంత్ .. ఏపీలోని విజనరీ ప్రభుత్వం రాబోయే వంద సంవత్సరాలకు అవసరమైన విధంగా కోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు.