తిరుమలతో రాజకీయం చేస్తే వినాశనం తప్పదు.. వైసీపీకి భానుప్రకాష్ వార్నింగ్

వైసీపీ నేతలపై భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలతో రాజకీయాలు చేస్తే వినాశనం తప్పదని హెచ్చరించారు. టార్గెట్ తిరుమలగా వైసీపీ నేతలు పని చేస్తున్నారని విమర్శించారు..

తిరుమలతో రాజకీయం చేస్తే వినాశనం తప్పదు.. వైసీపీకి భానుప్రకాష్ వార్నింగ్
వైసీపీ నేతలపై భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలతో రాజకీయాలు చేస్తే వినాశనం తప్పదని హెచ్చరించారు. టార్గెట్ తిరుమలగా వైసీపీ నేతలు పని చేస్తున్నారని విమర్శించారు..