దేశ శ్రేయస్సే ఆర్ఎస్ఎస్ లక్ష్యం : ఎంపీ రఘునందన్ రావు

దేశ శ్రేయస్సే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ లో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పథసంచాలన్ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు.

దేశ శ్రేయస్సే ఆర్ఎస్ఎస్ లక్ష్యం : ఎంపీ రఘునందన్ రావు
దేశ శ్రేయస్సే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ లో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పథసంచాలన్ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు.