నీటి కోసం గొడవ.. ఒకరి మృతి, ఇళ్లకు నిప్పు..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలో నీటి వినియోగంపై ప్రారంభమైన వివాదం తీవ్ర హింసకు దారితీసింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

నీటి కోసం గొడవ.. ఒకరి మృతి, ఇళ్లకు నిప్పు..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలో నీటి వినియోగంపై ప్రారంభమైన వివాదం తీవ్ర హింసకు దారితీసింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.