నిర్మల్ లో 4న జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన

నిర్మల్ లో నిర్మించనున్న కోర్టు భవనాల కాంప్లెక్స్​కు ఈనెల 4న శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా జడ్జి శ్రీవాణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

నిర్మల్ లో  4న జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన
నిర్మల్ లో నిర్మించనున్న కోర్టు భవనాల కాంప్లెక్స్​కు ఈనెల 4న శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా జడ్జి శ్రీవాణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.