పాల్వంచ లోని శ్రీనివాస కాలనీ గుట్టపైకి 4 వేల ఇటుకలు మోసిన భక్తులు

పాల్వంచ లోని శ్రీనివాస కాలనీ గుట్టపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో హోమ గుండాల ఏర్పాటుకు భక్తులు గురువారం స్వామివారిని దర్శించుకునేందుకు 1,600 మెట్లు ఎక్కే భక్తులు ఉడత సాయంగా 4 వేల ఇటుకలను గుట్టపైకి చేర్చారు.

పాల్వంచ లోని శ్రీనివాస కాలనీ గుట్టపైకి 4 వేల ఇటుకలు  మోసిన భక్తులు
పాల్వంచ లోని శ్రీనివాస కాలనీ గుట్టపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో హోమ గుండాల ఏర్పాటుకు భక్తులు గురువారం స్వామివారిని దర్శించుకునేందుకు 1,600 మెట్లు ఎక్కే భక్తులు ఉడత సాయంగా 4 వేల ఇటుకలను గుట్టపైకి చేర్చారు.