కొత్త ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద తొలి భారీ విజయం నమోదైంది. మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా, రాకేష్ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నీలకంఠ' చిత్రం జనవరి 2న విడుదలై హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఒక వినూత్నమైన పాయింట్తో, పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక రిఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తోంది.
కొత్త ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద తొలి భారీ విజయం నమోదైంది. మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా, రాకేష్ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నీలకంఠ' చిత్రం జనవరి 2న విడుదలై హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఒక వినూత్నమైన పాయింట్తో, పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక రిఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తోంది.