నెరవేరిన పేదల సొంతింటి కల : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి
మండలంలోని అంకాపూర్లో శుక్రవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 92 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసి గృహప్రవేశాలు నిర్వహించారు.
సెప్టెంబర్ 27, 2025
2
మండలంలోని అంకాపూర్లో శుక్రవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 92 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసి గృహప్రవేశాలు నిర్వహించారు.