కర్నూలులో ఈనెల 16న దేశప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో సోమ వారం సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు.
కర్నూలులో ఈనెల 16న దేశప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో సోమ వారం సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు.