పైగా ప్యాలెస్లోకి హెచ్ఎండీఏ ఆఫీస్... 6 నెలల్లో మైత్రీవనం నుంచి తరలింపు

హైదరాబాద్​సిటీ, వెలుగు: మైత్రీ వనంలో కొనసాగుతున్న హెచ్ఎండీఏ ఆఫీసును ఆరు నెలల్లో పైగా ప్యాలెస్​లోకి తరలించనున్నారు. రసూల్​పురాలోని పైగా ప్యాలెస్​2006 వరకూ హుడా ఆఫీసుగా కొనసాగింది. తర్వాత యూఎస్​కాన్సులేట్​కు కేటాయించారు

పైగా ప్యాలెస్లోకి హెచ్ఎండీఏ ఆఫీస్... 6 నెలల్లో మైత్రీవనం నుంచి తరలింపు
హైదరాబాద్​సిటీ, వెలుగు: మైత్రీ వనంలో కొనసాగుతున్న హెచ్ఎండీఏ ఆఫీసును ఆరు నెలల్లో పైగా ప్యాలెస్​లోకి తరలించనున్నారు. రసూల్​పురాలోని పైగా ప్యాలెస్​2006 వరకూ హుడా ఆఫీసుగా కొనసాగింది. తర్వాత యూఎస్​కాన్సులేట్​కు కేటాయించారు