పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి : సీపీఐ

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీ పీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం నిరసనలు, ధర్నాలు చేపట్టారు.

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి : సీపీఐ
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీ పీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం నిరసనలు, ధర్నాలు చేపట్టారు.