ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. రేపటి నుంచే ప్రారంభం.. ఆ మార్గంలోనే..

ఎన్నాళ్లో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. నరసాపురం నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది, రేపటి నుంచి (డిసెంబర్ 15) నరసాపురం చెన్నై సెంట్రల్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకలు సాగించనుంది. వాస్తవానికి జనవరి 12 నుంచి ఈ రైలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రత్యేకంగా చొరవ తీసుకోవటంతో నెలరోజుల ముందుగానే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది.

ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. రేపటి నుంచే ప్రారంభం.. ఆ మార్గంలోనే..
ఎన్నాళ్లో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. నరసాపురం నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది, రేపటి నుంచి (డిసెంబర్ 15) నరసాపురం చెన్నై సెంట్రల్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకలు సాగించనుంది. వాస్తవానికి జనవరి 12 నుంచి ఈ రైలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రత్యేకంగా చొరవ తీసుకోవటంతో నెలరోజుల ముందుగానే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది.