పర్యవేక్షణ లేక.. పిచ్చిమొక్కలు పెరిగి

మండలంలోని తర్లాకోట గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఏర్పాటుచేసిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, రైతు సేవా కేంద్రాల భవనాలు నిరుపయోగంగా మారాయి. ప్రజల కు పంచాయతీస్థాయి నుంచే సేవలందించాలన్న ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఈ భవనాలను నిర్మించా రు. ఇందులో కేవలం సచివాలయం భవనం మాత్రమే వినియో గిస్తున్నా రు.

పర్యవేక్షణ లేక.. పిచ్చిమొక్కలు పెరిగి
మండలంలోని తర్లాకోట గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఏర్పాటుచేసిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, రైతు సేవా కేంద్రాల భవనాలు నిరుపయోగంగా మారాయి. ప్రజల కు పంచాయతీస్థాయి నుంచే సేవలందించాలన్న ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఈ భవనాలను నిర్మించా రు. ఇందులో కేవలం సచివాలయం భవనం మాత్రమే వినియో గిస్తున్నా రు.