దేశంలోని పట్టణ స్థానిక సంస్థల పనితీరుపై ‘పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా’ నిర్వహించిన అధ్యయనంలో జీవీఎంసీకి జాతీయస్థాయిలో మూడు అవార్డులు లభించాయి. ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆరాష్ట్ర శాసనసభ స్పీకర్ రీతూఖండూరీభూషణ్ చేతుల మీదుగా జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, పీఆర్వో ఎన్.నాగేశ్వరరావు అవార్డులను అందుకున్నారు.
దేశంలోని పట్టణ స్థానిక సంస్థల పనితీరుపై ‘పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా’ నిర్వహించిన అధ్యయనంలో జీవీఎంసీకి జాతీయస్థాయిలో మూడు అవార్డులు లభించాయి. ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆరాష్ట్ర శాసనసభ స్పీకర్ రీతూఖండూరీభూషణ్ చేతుల మీదుగా జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, పీఆర్వో ఎన్.నాగేశ్వరరావు అవార్డులను అందుకున్నారు.