కొత్త డివిజన్లు ఏర్పాటు చేయండి..జీహెచ్ఎంసీ కమిషనర్ ను కోరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
కొత్త డివిజన్లు ఏర్పాటు చేయండి..జీహెచ్ఎంసీ కమిషనర్ ను కోరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన ప్రక్రియను జనాభా, ఓటర్ల ప్రాతిపదికన చేపట్టాలని, పటాన్చెరు కేంద్రంగా జోనల్ ఆఫీసును ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన ప్రక్రియను జనాభా, ఓటర్ల ప్రాతిపదికన చేపట్టాలని, పటాన్చెరు కేంద్రంగా జోనల్ ఆఫీసును ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.