kumaram bheem asifabad- రెండో విడతలో 86.64 శాతం పోలింగ్‌

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా ఆదివారం జరిగిన మలి విడత ఎన్నికల పోలీంగ్‌ ప్రశాంతంగా జరిగింది. కాగజ్‌నగర్‌ డివిజన్‌లోకి బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్‌పేట, సిర్పూర్‌(టి) మండలాల్లోని 113 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే సిర్పూర్‌(టి) మండలంలోని భూపాలపట్నం గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కాగా ఆదివారం 112 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. జిల్లాలో చలి తీవ్రత కారణంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పోలింగ్‌ మందకొడిగా జరిగింది. ఆ తర్వాత పుంజుకుంది.

kumaram bheem asifabad- రెండో విడతలో 86.64 శాతం పోలింగ్‌
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా ఆదివారం జరిగిన మలి విడత ఎన్నికల పోలీంగ్‌ ప్రశాంతంగా జరిగింది. కాగజ్‌నగర్‌ డివిజన్‌లోకి బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్‌పేట, సిర్పూర్‌(టి) మండలాల్లోని 113 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే సిర్పూర్‌(టి) మండలంలోని భూపాలపట్నం గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కాగా ఆదివారం 112 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. జిల్లాలో చలి తీవ్రత కారణంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పోలింగ్‌ మందకొడిగా జరిగింది. ఆ తర్వాత పుంజుకుంది.