కొమురవెల్లి రైల్వే స్టేషన్ను సందర్శించిన ఎంపీ రఘునందన్ రావు
కొమురవెల్లి రైల్వే స్టేషన్ను సందర్శించిన ఎంపీ రఘునందన్ రావు
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ను ఎంపీ రఘునందన్ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి కేవలం 18 నెలల్లో రైల్వే స్టేషన్ను పూర్తి చేయడం ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుకు నిదర్శనమన్నారు.
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ను ఎంపీ రఘునందన్ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి కేవలం 18 నెలల్లో రైల్వే స్టేషన్ను పూర్తి చేయడం ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుకు నిదర్శనమన్నారు.