kumaram bheem asifabad- సేంద్రియ సాగు బహుబాగు

కాగజ్‌నగర్‌ మండలంలోని కోసినికి చెందిన రైతు వెంకటేశ్వర్‌ రావు తనకున్న ఐదు ఎకరాల పొలంలో సేంద్రియ విధానం ద్వారా వరి పంటను పండించారు. ఎలాంటి మందులు వాడకుండా పంట సాగు చేయడం విశేషం. పంటలపై రసాయనిక ప్రభావం అధికంగా ఉండడటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్న సంఘటనలు తరుచూ చూస్తున్నాం.

kumaram bheem asifabad- సేంద్రియ సాగు బహుబాగు
కాగజ్‌నగర్‌ మండలంలోని కోసినికి చెందిన రైతు వెంకటేశ్వర్‌ రావు తనకున్న ఐదు ఎకరాల పొలంలో సేంద్రియ విధానం ద్వారా వరి పంటను పండించారు. ఎలాంటి మందులు వాడకుండా పంట సాగు చేయడం విశేషం. పంటలపై రసాయనిక ప్రభావం అధికంగా ఉండడటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్న సంఘటనలు తరుచూ చూస్తున్నాం.