హైదరాబాద్‎కు చేరుకున్న మెస్సీ.. నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్‎కు పయనం

గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా భారత్‎లో పర్యటిస్తోన్న ఫుట్‎బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం (డిసెంబర్ 13) ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో ల్యాండ్ అయిన మెస్సీకి ఘన స్వాగతం లభించింది.

హైదరాబాద్‎కు చేరుకున్న మెస్సీ.. నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్‎కు పయనం
గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా భారత్‎లో పర్యటిస్తోన్న ఫుట్‎బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం (డిసెంబర్ 13) ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో ల్యాండ్ అయిన మెస్సీకి ఘన స్వాగతం లభించింది.