Vande Bharat: ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్.. అందుబాటులోకి మరో వందే భారత్ రైలు..
Vande Bharat: ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్.. అందుబాటులోకి మరో వందే భారత్ రైలు..
ఏపీలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు శుభవార్త. నర్సాపురం వరకు వందే భారత్ రైలు వచ్చేసింది. విజయవాడ వరకు ఉన్న వందే భారత్ సర్వీసును నర్సాపురం వరకు పొడిగించారు. దీంతో గుడివాడ, భీమవరం, నర్సాపురం ప్రాంతాల ప్రజలకు వందే భారత్ రైలు అందుబాటులో ఉండనుంది.
ఏపీలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు శుభవార్త. నర్సాపురం వరకు వందే భారత్ రైలు వచ్చేసింది. విజయవాడ వరకు ఉన్న వందే భారత్ సర్వీసును నర్సాపురం వరకు పొడిగించారు. దీంతో గుడివాడ, భీమవరం, నర్సాపురం ప్రాంతాల ప్రజలకు వందే భారత్ రైలు అందుబాటులో ఉండనుంది.