దేశంలోనే తొలిసారి.. నేషనల్ హైవేపై కొత్త ప్రయోగం.. రెడ్ కలర్ టేబుల్ టాప్ మార్కింగ్, ఎందుకో తెలుసా?

దేశంలో జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా ఎన్‌హెచ్ఏఐ వినూత్న ప్రయోగం చేపట్టింది. దేశంలోనే తొలిసారిగా టేబుల్ టాప్ రెడ్ రోడ్‌ మార్కింగ్‌లను ప్రవేశపెట్టింది. అయితే అటవీ మార్గం గుండా వేసిన నేషనల్ హైవేపైకి వన్య ప్రాణులు వస్తే వాటిని సంరక్షించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పీడ్ బ్రేకర్ల లాగా కాకుండా.. కొంచెం ఎత్తులో, ఎరుపు రంగు మార్కింగ్‌లు ఏర్పాటు చేసి.. వాహనాలను నెమ్మదిగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ హైవేలో అండర్‌పాస్‌లు ఏర్పాటు చేసినప్పటికీ మరింత భద్రత కోసం వీటిని ఏర్పాటు చేశారు.

దేశంలోనే తొలిసారి.. నేషనల్ హైవేపై కొత్త ప్రయోగం.. రెడ్ కలర్ టేబుల్ టాప్ మార్కింగ్, ఎందుకో తెలుసా?
దేశంలో జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా ఎన్‌హెచ్ఏఐ వినూత్న ప్రయోగం చేపట్టింది. దేశంలోనే తొలిసారిగా టేబుల్ టాప్ రెడ్ రోడ్‌ మార్కింగ్‌లను ప్రవేశపెట్టింది. అయితే అటవీ మార్గం గుండా వేసిన నేషనల్ హైవేపైకి వన్య ప్రాణులు వస్తే వాటిని సంరక్షించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పీడ్ బ్రేకర్ల లాగా కాకుండా.. కొంచెం ఎత్తులో, ఎరుపు రంగు మార్కింగ్‌లు ఏర్పాటు చేసి.. వాహనాలను నెమ్మదిగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ హైవేలో అండర్‌పాస్‌లు ఏర్పాటు చేసినప్పటికీ మరింత భద్రత కోసం వీటిని ఏర్పాటు చేశారు.