పది రోజుల వ్యవధిలోనే మరోసారి భేటీ కానున్న ఏపీ కేబినెట్.. వారికి శుభవార్త!
పది రోజుల వ్యవధిలోనే మరోసారి భేటీ కానున్న ఏపీ కేబినెట్.. వారికి శుభవార్త!
పది రోజుల వ్యవధిలోనే మరోసారి ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అక్టోబర్ పదో తేదిన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు శుభవార్త వినిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ భేటీలో చర్చిస్తారని.. డీఏ బకాయిల విడుదల విషయంలోనూ ఆలోచనలు చేస్తారని సమాచారం. మరోవైపు ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన ఎన్డీఏ కూటమి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
పది రోజుల వ్యవధిలోనే మరోసారి ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అక్టోబర్ పదో తేదిన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు శుభవార్త వినిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ భేటీలో చర్చిస్తారని.. డీఏ బకాయిల విడుదల విషయంలోనూ ఆలోచనలు చేస్తారని సమాచారం. మరోవైపు ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన ఎన్డీఏ కూటమి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.