ప్రధాని మోదీ పర్యటన వేళ.. ఏపీకి కేంద్రం శుభవార్త.. భారీగా నిధులు విడుదల

Andhra Pradesh Rs 4112 Crores Released: దసరా పండుగ వేళ రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పన్నుల వాటా కింద భారీగా నిధులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,112 కోట్లు అందగా, తెలంగాణకు కూడా గణనీయమైన మొత్తం చేరింది. అంతేకాకుండా, ప్రకృతి వైపరీత్యాల నివారణకు, ముఖ్యంగా నగరాల్లో వరద ప్రమాదాలను తగ్గించడానికి విశాఖపట్నం సహా 11 నగరాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. ఇది రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతుంది.

ప్రధాని మోదీ పర్యటన వేళ.. ఏపీకి కేంద్రం శుభవార్త.. భారీగా నిధులు విడుదల
Andhra Pradesh Rs 4112 Crores Released: దసరా పండుగ వేళ రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పన్నుల వాటా కింద భారీగా నిధులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,112 కోట్లు అందగా, తెలంగాణకు కూడా గణనీయమైన మొత్తం చేరింది. అంతేకాకుండా, ప్రకృతి వైపరీత్యాల నివారణకు, ముఖ్యంగా నగరాల్లో వరద ప్రమాదాలను తగ్గించడానికి విశాఖపట్నం సహా 11 నగరాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. ఇది రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతుంది.