బొగత హోరు.. పర్యాటకుల జోరు.. ఈత కొడుతూ ఎంజాయ్ చేసిన టూరెస్ట్లు
వెంకటాపురం, వెలుగు : తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి మొదలైంది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ అడవుల్లో వర్షాలు కురుస్తుండడంతో బొగత జలపాతం ఉప్పొంగుతోంది.