మధ్యప్రదేశ్లోని భోజ్శాల వివాదంపై మంగళవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. భోజ్శాలను ఆలయంగా పేర్కొన్న మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై ముస్లిం వర్గాల అప్పీల్ను విచారణకు స్వీకరించింది.
మధ్యప్రదేశ్లోని భోజ్శాల వివాదంపై మంగళవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. భోజ్శాలను ఆలయంగా పేర్కొన్న మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై ముస్లిం వర్గాల అప్పీల్ను విచారణకు స్వీకరించింది.