ఖమ్మం అర్బన్ మండలం భూ దాన్ భూమిలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు సంఘీభావంగా ఆదివారం సిటీలోని అంబేద్కర్ భవనంలోని పునరావాస కేంద్రంలో హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం లీడర్ రాజేశ్ దత్త, తెలంగాణ బహుజన శక్తి పార్టీకి చెందిన రాజు దీక్ష చేపట్టారు. ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం అర్బన్ మండలం భూ దాన్ భూమిలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు సంఘీభావంగా ఆదివారం సిటీలోని అంబేద్కర్ భవనంలోని పునరావాస కేంద్రంలో హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం లీడర్ రాజేశ్ దత్త, తెలంగాణ బహుజన శక్తి పార్టీకి చెందిన రాజు దీక్ష చేపట్టారు. ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు.