మత్తుకు యూత్ అలవాటు కావొద్దు..మైదానాల బాట పట్టాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

యువత ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనవసరపు అలవాట్లకు గురవుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మత్తు పదార్థాలతో పాటు ఇతర చెడు వ్యసనాలకు లోనవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మత్తుకు యూత్ అలవాటు కావొద్దు..మైదానాల బాట పట్టాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
యువత ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనవసరపు అలవాట్లకు గురవుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మత్తు పదార్థాలతో పాటు ఇతర చెడు వ్యసనాలకు లోనవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.