హైదరాబాద్లోని బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయంలో సైబర్ మిత్ర పేరుతో రూపొందించిన ప్రత్యేక విభాగాన్ని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లకు చిక్కిన బాధితులకు ఈ సెల్ ఎంతో సహాయంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్లోని బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయంలో సైబర్ మిత్ర పేరుతో రూపొందించిన ప్రత్యేక విభాగాన్ని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లకు చిక్కిన బాధితులకు ఈ సెల్ ఎంతో సహాయంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.