జిల్లాలో కారుణ్య నియామకాలు : కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లాలో కారుణ్య నియామకాలు : కలెక్టర్ కుమార్ దీపక్
కారుణ్య నియామకాల్లో భాగంగా మంచిర్యాల జిల్లాలో 20 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ తో కలిసి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు.
కారుణ్య నియామకాల్లో భాగంగా మంచిర్యాల జిల్లాలో 20 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ తో కలిసి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు.