వైసీపీ ప్రభుత్వ హయాంలో చనిపోయిన మత్య్సకారులలో ఎంత మందికి పరిహారం ఇచ్చారో చెప్పాలని మాజీ సీఎం జగన్ను ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మత్య్సశాఖ నిధులను జగన్ దారి మళ్లించారని గుర్తు చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చనిపోయిన మత్య్సకారులలో ఎంత మందికి పరిహారం ఇచ్చారో చెప్పాలని మాజీ సీఎం జగన్ను ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మత్య్సశాఖ నిధులను జగన్ దారి మళ్లించారని గుర్తు చేశారు.