బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో భార్యభర్తలు గెలుపొందారు. కాంగ్రెస్అభ్యర్థి తూము శరత్ రెడ్డి 25వ వార్డులో 575 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆయన భార్య తూము పద్మ 35వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. తూము పద్మాశరత్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్గా పని చేశారు.
బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో భార్యభర్తలు గెలుపొందారు. కాంగ్రెస్అభ్యర్థి తూము శరత్ రెడ్డి 25వ వార్డులో 575 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆయన భార్య తూము పద్మ 35వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. తూము పద్మాశరత్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్గా పని చేశారు.