ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. గుడబెళ్లూరు-మహబూబ్నగర్ 4 లేన్ హైవే నిర్మాణానికి రూ.3,175 కోట్లు మంజూరు
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) పేరును 'సేవతీర్థ్'గా మారుస్తూ ఆమోదముద్ర వేశారు.