ముంబయి మేయర్‌‌ ఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా రీతూ తవాడే.. పాతికేళ్ల తర్వాత శివసేన చేజారిన పీఠం!

దేశంలో అత్యంత ధనిక కార్పొరేషన్ అయిన ముంబయి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ, షిండే వర్గం మద్దతు ఉంటేనే మేయర్ పీఠం వారికి దక్కుతుంది. కానీ, షిండే సేన తన వర్గాన్ని రిసార్ట్‌కు తరలించి.. క్యాంపు రాజకీయాలకు తెరేలేపారు. దాదాపు 20 రోజులు కొనసాగిన అనిశ్చిత ఎట్టకేలకు ముగిసింది. బీజేపీకి మేయర్ పీఠం వదులుకోడానికి షిండే సిద్ధమయ్యారు. తనకు డిప్యూటీతోనే సరిపెట్టుకుంటానని ఆయన అంగీకారం తెలిపారు.

ముంబయి మేయర్‌‌ ఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా రీతూ తవాడే.. పాతికేళ్ల తర్వాత  శివసేన చేజారిన పీఠం!
దేశంలో అత్యంత ధనిక కార్పొరేషన్ అయిన ముంబయి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ, షిండే వర్గం మద్దతు ఉంటేనే మేయర్ పీఠం వారికి దక్కుతుంది. కానీ, షిండే సేన తన వర్గాన్ని రిసార్ట్‌కు తరలించి.. క్యాంపు రాజకీయాలకు తెరేలేపారు. దాదాపు 20 రోజులు కొనసాగిన అనిశ్చిత ఎట్టకేలకు ముగిసింది. బీజేపీకి మేయర్ పీఠం వదులుకోడానికి షిండే సిద్ధమయ్యారు. తనకు డిప్యూటీతోనే సరిపెట్టుకుంటానని ఆయన అంగీకారం తెలిపారు.